News
తిరుమల క్యూలైన్లలో నినాదాల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు పై ఇప్పటికే బైండోవర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారనే దానిపై ఆ ...
సిక్కింలో వరదల బీభత్సం కొనసాగుతోంది. తీస్తా నది ఉప్పొంగి ప్రవహించడంతో వేలాది మంది టూరిస్టులు వరదలో చిక్కుకున్నారు. వరదలో కొట్టుకుపోయి పలువురు జవాన్లు కూడా గల్లంతయ్యారు.
వేములవాడ కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మూడవ విడత కోడెలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,ఈవో వినోద్,ఆర్డీవోలు పంపిణీ చేశారు. ఆలయ అధికారుల నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results