News

అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్ 2025 ఫైనల్‌పై స్పందిస్తూ, టోర్నమెంట్ విజయాన్ని ప్రశంసించారు. విరాట్ కోహ్లీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ, వచ్చే ఏడాది ఐపీఎల్ మరింత అద్భుతంగా ఉండాలన్ ...
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. చెన్నైలో జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ నెల 15న ప్రైవేట్ ఉద్యోగాల మేళా జరుగుతుంది. Amazon, Zomato, Axis Bank వంటి 15కి పైగా సంస్థలు ...
18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విరాట్ కోహ్లీ చివరికి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. పంజాబ్‌పై ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన ...
హనుమకొండ జిల్లా ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన బస్ షెల్టర్ పర్యావరణ స్పృహను ప్రోత్సహిస్తూ అందరినీ ...
జిల్లాలో అండర్-17 బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. గెలిచే అవకాశంతో పాటు, రాష్ట్రస్థాయిలో మెరిసే అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. యువ ...
కాకినాడ జిల్లాలోని సీతారాంపురం జాతీయ రహదారిపై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని మామిడి పండ్లతో అలంకరించారు. భక్తులు పెద్ద ...
RCB Fans: ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ గెలవడంతో బెంగళూరులో పండగ వాతావరణం నెలకొంది. నగరంలో ఓ చోట.. ఫ్యాన్స్ బస్సు ఎక్కి సంబరాలు చేసుకున్నారు. డాన్స్‌లతో అదరగొట్టారు.
Kohli Fans: 18 ఏళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో తొలిసారి ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోాయాయి. బెంగళూరులో విరాట్ కొహ్లీ, ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రోడ్లపైకి వచ్ ...
మహిళలకు భారీ గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. ప్రభుత్వం సూపర్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట ...
ఒక్క మాటతో దేశవ్యాప్తంగా దుమారం రేపిన కమల్ హాసన్. సినిమా రిలీజ్‌కు ముందు చేసిన వ్యాఖ్యలతో మళ్లీ మరోసారి వార్తల్లోకెక్కారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. మూడో విడత కింద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఈవో వినోద్ కృషితో కోడెలను రైతులకు అందజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమ ...