News
రాజన్న సిరిసిల్లలో ఏసీబీ అధికారులు ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజును ₹15,000 లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. జక్కాపురం ...
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 250 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ను ఓడిస్తుందని ఫ్యాన్స్ జోస్యం! విరాట్ కోహ్లీ (50-100 పరుగులు), ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, రాజత్ పాటిదార్ ...
కింగ్ నాగ్ స్థిరాస్తులు, వ్యాపారాలు కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.3,572 కోట్లు. ‘శివ’ సినిమాతో బ్రేక్ తీసుకొని, ‘మన్మథుడు’గా ...
మోకాళ్ల నొప్పులకు ముఖ్యమైన కారణాల్లో ఒకటి క్యాల్షియం లోపం. లస్సీ వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సౌత్ హీరోకే బాలీవుడ్లో ఇంత రెమ్యూనరేషన్ అంటే.. అది మా ఎన్టీఆర్ క్రేజ్ అన్నమాట అంటూ ఫ్యాన్స్ ఫిదా.
విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ ప్రకటించినట్లు, జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో మొత్తం "వంచన దినోత్సవం"గా నిర్వహించనున్నారు, ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు.
Find My Device: స్మార్ట్ఫోన్ పోయినప్పుడు కలిగే కంగారు అంతా ఇంతా కాదు. ఎందుకంటే, ముఖ్యమైన ఫొటోలు, కాంటాక్టస్, చివరికి ఆర్థిక ...
మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉజ్జయిన్లో ఉన్న పవిత్రమైన మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ ఆధునిక వాహన యుగంలో కార్లు, బైక్లకు బ్యాటరీ అనేది కీలకమైన భాగంగా మారింది. విశాఖపట్నం సత్యం జంక్షన్కు చెందిన బ్యాటరీ ...
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో కోడెలు అనారోగ్యానికి గురై మరణిస్తున్నాయి అనే వార్తల నేపథ్యంలో, ఆలయ ఈవో వినోద్ లొకల్18తో మాట్లాడుతూ, ఆలయానికి చెందిన తిప్పాపురం, రాజన్న గోశాలలో ...
విశాఖపట్నం సాగర తీరం తీవ్రంగా కోతకు గురవుతూ, అమావాస్య నాడు కెరటాలు ఒడ్డు గట్టు వరకు చేరి, యారాడ నుంచి భీమిలి వరకు ఉన్న ప్రసిద్ధ బీచ్లు తీవ్రంగా దెబ్బతింటుండటంతో, వాతావరణ మార్పుల ప్రభావం తీరంపై ఎంతలా ...
పలు గ్రామాల్లో అధికారులతో కూడా ప్రత్యేక సమీక్ష చంద్రబాబునాయుడు నిర్వహించనున్నారు. గతంలో లేని విధంగా పింఛను ప్రతి ఒక్కరికి అందుతుందని, ఇలాంటి విషయంపై ఎలాంటి సందేహాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రజలను నేరుగా చ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results